Sunday, 27 September 2020

Karnataka Bandh: బెంగళూరులో 108 సంఘాల మద్దతు, తేడా వస్తే అరెస్టు, అన్నదాతలు ఫైర్, దద్దరిల్లాలి !

బెంగళూరు/ మైసూరు/ మంగళూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం (సెప్టెంబర్ 28వ తేది) కర్ణాటక బంద్ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ సోమవారం బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో రైతన్నలు ఆందోళనలకు దిగారు. రైతుల పాలిట క్యాన్సర్ లా మారిన వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3idaTuq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour