Tuesday, 22 September 2020

వివాదంలో ధోనీ భార్య సాక్షి: భర్తకు సపోర్ట్: అంపైర్లపై ఫైర్: టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలట

షార్జా: ఐసీఎల్-2020 సీజన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. రెండు జట్లూ కొదమసింహాల్లా కలబడ్డాయి. ప్రత్యర్థి ఉంచిన భారీ లక్ష్యాన్నిఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ చివరికంటా పోరాడింది. చివరి బంతి వరకూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/300MpP0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour