Monday, 7 September 2020

బీజేపీలో 'సుబ్రహ్మణ్యస్వామి' దుమారం... పార్టీ ఐటీ సెల్‌పై సంచలన ఆరోపణలు.

బీజేపీ సొంత గూటిలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. రాజ్యసభ ఎంపీ,బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పార్టీ ఐటీ విభాగంపై పలు ఆరోపణలు చేశారు. అమిత్ మాలవియా నేత్రుత్వంలోని బీజేపీ ఐటీ విభాగం ఫేక్ ట్వీట్లతో తనపై దుష్ప్రచారం చేస్తోందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. 'బీజేపీ ఐటీ విభాగం దారుణంగా తయారైంది. అందులోని కొందరు వ్యక్తులు ఫేక్ ఐడీ ట్వీట్లతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour