Wednesday, 23 September 2020

తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు

కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ డిక్లరేషన్ అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆలయంలో అడుగుపెట్టాలని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. సాక్ష్యాత్తూ టీటీడీనే సీఎంను ఆహ్వానించింది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cnbcSc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour