Sunday, 20 September 2020

ముఖ్యమంత్రివా? భూముల బ్రోకర్‌వా? - కేసీఆర్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్

‘‘కేసీఆర్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక భూముల బ్రోకర్ వా? పేదలను కొల్లగొట్టడమే విధానమా? నీ లాంటోళ్లను చాలా మందిని చూశాం.. నువ్వెంత ఆఫ్ట్రాల్.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు..''అంటూ సీఎంను ఉద్దేశించి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. సహజంగా దూకుడు వ్యాఖ్యలకు దూరంగా ఉండే భట్టి.. సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35PMA3f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour