Wednesday, 16 September 2020

బాలకృష్ణ, లోకేష్‌లు లక్ష్యంగా రోజా: కోర్టుకు ఎందుకంటూ చంద్రబాబుపై బొత్స ఫైర్

అమరావతి: రాజధాని అమరావతి భూముల వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన తనయుడు నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cc7Gdm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour