Tuesday, 8 September 2020

దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు..అంతర్వేది రథానికి నిప్పు: మూలకారకుడు ఆయనే: సాయిరెడ్డి

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధమైన ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోతున్నారు. ఘాటు విమర్శలకు దిగుతున్నారు. మతం రంగునూ పులిమే ప్రయత్నం చేస్తున్నారు. రోజురోజుకూ విమర్శల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour