Sunday, 27 September 2020

వైఎస్‌ వివేకా హత్య కేసు అప్‌డేట్‌- పులివెందుల చెప్పుల డీలర్ల చుట్టూ సీబీఐ దర్యాప్తు..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండోదశ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు స్ధానికులను విచారించడంతో పాటు వివేకా ఇంటికి కూడా పలుమార్లు వెళ్లిన అధికారులు కీలక ఆధారాలు సంపాదించారు. వివేకా బతికున్న సమయంలో ఆయనతో గొడవలు పడినవాళ్లు, ఆయన సెటిల్‌ చేసిన వివాదాలపై సైతం సీబీఐ అధికారులు ఆరా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cED5oP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour