Saturday, 26 September 2020

కరోనా పేషెంట్ల అవయవాలు మాయం చేస్తున్నారు... అందుకే ఆస్పత్రుల్లో చేరం... అక్కడ వింత వదంతులు...

కరోనాతో ఆస్పత్రిలో చేరితే అవయవాలను మాయం చేస్తున్నారట... అసలు కరోనా లేకపోయినా పాజిటివ్‌ వచ్చిందని చెబుతున్నారట.... ఇవీ పంజాబ్ పల్లెల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వదంతులు. ఇవన్నీ నిజమేనని నమ్మి అక్కడి ప్రజలు ఆస్పత్రులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.ఎవరైనా హెల్త్ వర్కర్స్ శాంపిల్స్ సేకరించేందుకు వెళ్లినా వారిని తరిమికొడుతున్నారు. అవయవాలను మాయం చేయడం,కరోనా లేకపోయినా ఉందని చెప్పడం... అవన్నీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j6sndk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour