Wednesday, 16 September 2020

అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కాం-లోక్‌సభలో మిథున్‌రెడ్డి- సీబీఐ విచారణకు డిమాండ్‌

ఏపీలో రాజధాని అమరావతి భూసేకరణ పేరిట జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు వ్యవహారం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో పార్లమెంటులో వైసీపీ ఎంపీలు దీన్ని ప్రస్తావించారు. రాజధాని కోసమని భూములను సేకరించారని, అందులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లోక్‌సభ దృష్టికి తెచ్చారు. ఇందులో మాజీ అడ్వకేట్‌ జనరల్‌తో పాటు సుప్రీంకోర్టు జడ్జి కుటుంబ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Fotm1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour