Sunday, 6 September 2020

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసం

దేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరుసగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా వైరస్ సోకింది. తొలుత కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour