Friday, 25 September 2020

రైతుల సంక్షేమం కోసం సంస్కరణలు ,ఎంఎస్పీ పెంచటంలో ఎన్‌డీఏదే హిస్టరీ : ప్రధాని మోదీ

ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోడ్డెక్కిన రైతులు ఆందోళనలతో తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధం , రైల్ రోకో కార్యక్రమాలతో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RUaTF7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour