Tuesday, 22 September 2020

ఏపీలో అశాంతి, సీఎం అలావుంటే.. మంత్రులు ఇలా: చంద్రబాబు, పరిటాల శ్రీరామ్‌కు ఆశీస్సులు

అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి నెలకొందని, ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే కారణమని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/301yiZz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour