Sunday, 6 September 2020

ఐదుగురు భారతీయుల కిడ్నాప్: చైనా పీఎల్ఏకి భారత ఆర్మీ హాట్‌లైన్ మెసేజ్

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురిని చైనా బలగాలు కిడ్నాప్ చేసినట్లు వచ్చిన వార్తలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. భారతీయుల కిడ్నాప్ విషయంపై ఇప్పటికే ఇండియన్ ఆర్మీ.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మికి హాట్‌లైన్ మెసేజ్ పంపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. చైనా స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని భారత్-చైనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour