Wednesday, 9 September 2020

అంతర్వేది రథం ఇష్యూ: కారకర్తలు, బీసీ, ఎస్సీలపై దాడుల తర్వాత.. నమ్మి ఓట్లు వేస్తే..

అంతర్వేది రథం దగ్దం ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఘటనపై స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా స్పందించారు. ఇటు తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour