Saturday, 12 September 2020

హమ్మయ్యా.. ఎట్టకేలకు ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా..

డ్రాగన్ చైనా అదుపులో ఉన్న ఐదుగురిని భారత్‌కు అప్పగించింది. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వేటగాళ్లు ఈ నెల 1వ తేదీన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. 2వ తేదీన వాస్తవధీన రేఖ దాటి వెళ్లిన వీరిని చైనా తిరిగి అప్పగిస్తోందని భారత ఆర్మీ ప్రకటించింది. చెప్పినట్టే ఇవాళ ఉదయం వారిని అప్పగించింది. వారు కిబిధు సరిహద్దు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour