Wednesday, 9 September 2020

చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా ‘వార్’నింగ్

ఎవరూ చూడనప్పుడు చొరబడాలి.. కొంత భూభాగాన్ని ఆక్రమించి మిలటరీ పోస్ట్ సెటప్ చేయాలి.. ఆ తర్వాత కొత్త సరిహద్దులతో మ్యాప్ లు తయారుచేసి.. చరిత్రపొడవునా ఆ ప్రాంతం మనతోనే ఉందని నిరూపించాలి.. ఇదీ.. గత 60 ఏళ్లుగా పొరుగుదేశాలతో చైనా అనుసరిస్తోన్న విధానం. మొత్తం 14 దేశాలతో సరిహద్దులు పంచుకునే చైనా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour