Thursday, 17 September 2020

రఘురామ మరో సంచలనం.- నందిగం సురేష్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రివిలేజ్‌ నోటీస్‌...

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపై నిరంతరం విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు సొంత పార్టీపై నేరుగా యుద్ధానికి దిగుతున్నట్లే కనిపిస్తోంది. తన వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైసీపీ ఎంపీలు చేస్తున్న విమర్శలపై ఆయన దృష్టిపెట్టారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో తనపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c9GmML
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour