Friday, 11 September 2020

వివక్షతో కాదు విచక్షణతో.. సీఎం కేసీఆర్ కామెంట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షతో విచక్షణతో వ్యవహరిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఆరోపణలు చేయడం తగదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై వేయడం భావ్యం కాదన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour