Monday, 14 September 2020

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే వైపే టీడీపీ- బీజేపీకి దగ్గరయ్యేందుకు మరో యత్నం- ఫలించేనా ?

2018లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి తప్పుకున్న తర్వాత బీజేపీపై ధర్మపోరాటం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ పార్టీ విషయంలో పూర్తిగా మెత్తబడింది. ప్రస్తుత పరిస్ధితుల్లో దుర్బేద్యంగా కనిపిస్తున్న మోడీ-అమిత్‌షా ద్వయాన్ని ఎదుర్కొని సాధించేదేమీ లేదని తేలిపోవడంతో బీజేపీకి దగ్గరయ్యేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. మోడీ 2 సర్కారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32xDtCm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour