Friday, 11 September 2020

చైనాకు షాక్... ఆ పర్వతాలపై భారత సైన్యం మకాం... ఇక డ్రాగన్ ఆటలు సాగవు...

జూన్ 15 హింసాత్మక ఘటన తర్వాత భారత్-చైనా మధ్య తారాస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు చర్చలతో సమసిపోతాయని భావించినప్పటికీ... ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. పైగా గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దులో కాల్పులు చోటు చేసుకోవడం యుద్ద ఊహాగానాలకు తెరలేపింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పిన చైనా... అందుకు విరుద్దంగా మరిన్ని బలగాలను
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour