Tuesday, 22 September 2020

రుద్రాక్ష ధరించి ఈ మాటలేంది సామీ: మంత్రి కొడాలి నానిపై విష్ణువర్ధన్ రెడ్డి గుస్సా..

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్వేది రథం దగ్ధం ఘటన అగ్గిరాజేసింది. దీనిపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రథం దగ్గం కావడంతో కొత్తది నిర్మిస్తున్నామని మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లు చిచ్చురేపాయి. దీనిపై ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. నాని లక్ష్యంగా విమర్శానాస్త్రలు సంధిస్తున్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hQUtrC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour