Friday, 25 September 2020

ఎస్పీ బాలు అంత్యక్రియల్లో మంత్రి అనిల్... ఏపీ ప్రభుత్వం తరపున నివాళి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. శనివారం(సెప్టెంబర్ 25) ఉదయం 10.30గంటలకు జరగనున్న బాలు అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు పాల్గొననున్నారు. బాలు భౌతిక కాయాన్ని ఉంచిన ఫామ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33Yk6BH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour