Monday, 28 September 2020

జడ్జీ రామకృష్ణ సోదరుడిపై దాడి: నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ..

జడ్జీ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కలకలం రేపింది. అయితే దాడి చేసింది వైసీపీ శ్రేణులేనని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత కళా వెంకట్రావు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/339vZWf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour