Tuesday, 29 September 2020

షటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్‌పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావన

వాషింగ్టన్: ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్ ప్రారంభమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గద్దెనెక్కాలని భావిస్తోన్న డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య వాడివాడిగా సాగింది. ఫాక్స్ న్యూస్‌ ప్రతినిధి క్రిస్ వాలెస్.. ఈ డిబేట్‌కు మోడరేట్‌గా వ్యవహరించారు. క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n26duV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour