Friday, 11 September 2020

ఇక పోరు దారి... కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడమే.... ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం

నీటి వాటాల పంపిణీ,జీఎస్టీ నిధుల జాప్యం తదితర అంశాలపై ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేంద్రం తీరు సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందని ఇటీవలే ప్రధాని మోదీకి కూడా లేఖ రాసి తన అసహనాన్ని వ్యక్తపరిచారు. నిజానికి మొదటినుంచి కేంద్రంలో ఉన్న ఎన్డీయేతో కేసీఆర్ సఖ్యతనే పాటిస్తున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour