Wednesday, 16 September 2020

ఏపీలో కరోనా: ఊరటనిస్తున్నా ఆందోళనకరంగానే కేసులు, జిల్లాలవారీగా తగ్గని తీవ్రత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసుల ఉధృతి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా 10 వేల కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, దేశంలోని రెండు మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉండటం గమనార్హం. ఏపీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hBTAD4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour