Friday, 4 September 2020

మాస్కో వేదికగా భారత్‌-చైనా చర్చలు- సిద్ధమైన ఇరుదేశాల రక్షణ, విదేశాంగమంత్రులు..

భారత్‌-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యాలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సు వేదికగా మారబోతోంది. ఇరుదేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి మూడు నెలలుగా సాగుతున్న ఈ ప్రతిష్టంభనకు తెరదించేందుకు మాస్కోలో భేటీకి డ్రాగన్‌ దేశం ఆహ్వానించగా.. దానికి భారత్‌ కూడా అంగీకారం తెలిపింది. సదస్సు సందర్భంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు భేటీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour