Saturday, 12 September 2020

అమిత్‌షా ఆరోగ్యానికి ఏమైంది? మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి: రెండువారాల్లోనేఅమిత్‌షా ఆరోగ్

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధ సమస్యలకు గురయ్యారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.శనివారం రాత్రి 11 గంటల సమయంలో దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్ )కు తరలించారు. ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని కార్డియో న్యూరో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour