Wednesday, 9 September 2020

ప్లాస్మా థెరపీ .. కరోనా తీవ్రతను, మరణాలను తగ్గించటంలో ప్రయోజనకారి కాదు : ఐసీఎంఆర్ స్టడీ

కరోనావైరస్-సోకిన రోగులకు ప్లాస్మా థెరపీని ఉపయోగించడం వలన తీవ్రమైన కరోనా ప్రభావాన్ని తగ్గించటం , లేదా మరణాలను తగ్గించడం సాధ్యం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలింది . 'ప్లాసిడ్' ట్రయల్.. ప్లాస్మా పనితీరును పరిశీలించటానికి భారతదేశంలోని 39 ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులను ఎంపిక చేసి నిర్వహించారు .
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour