Wednesday, 9 September 2020

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా: భారత్-చైనా విదేశాంగ మంత్రుల లంచ్ మీటింగ్‌? ఏం జరుగుతుందో?

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య తాజాగా చోటు చేసుకున్న కాల్పుల ఉదంతం అనంతరం..రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వార్నింగ్ షాట్ ఫైరింగ్‌పై అటు చైనా, ఇటు భారత్.. రెండూ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour