Wednesday, 2 September 2020

జగన్ పై మరో పోరుకు సిద్ధమైన నిమ్మగడ్డ- తన ఉద్యోగులను సీఐడీ వేధిస్తోందంటూ హైకోర్టుకు...

ఏపీ ఎన్నికల కమిషనర్‌ పదవి కోసం జగన్‌ సర్కారుతో అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇప్పుడు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. గతంలో సీఐడీ తన ఉద్యోగులపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తన ఉద్యోగులపై సీఐడీ పెట్టిన కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఓ ఎత్తయితే అసలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour