Tuesday, 22 September 2020

ఆ ఎంపీలు క్షమాపణలు కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీ క్షమాపణలు కోరితే వారిపై వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలు సభలను వాకౌట్ చేశాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సభ్యులు క్షమాపణలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35VhAyQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour