Saturday, 12 September 2020

చినజీయర్ స్వామికి మాతృవియోగం: ఆశ్రమంలో అంత్యక్రియలు..

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన త‌ల్లి అలివేలు మంగ తాయారు (85) చనిపోయారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వయసు ఎక్కువ కావడంతో కోలుకోలేకపోయారు. గ‌త‌ రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో మృతి చెందారు. మాతృమూర్తి మరణంతో త్రిదండి చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు. హైద‌రాబాద్ శివారులో గల శంషాబాద్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour