Wednesday, 30 September 2020

చంద్రబాబుది ఓ అబద్దాల ఫ్యాక్టరీ ... రాష్ట్రంలో జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ : మంత్రి కన్నబాబు

నిన్నటికి నిన్న టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి నాయకుల కార్ఖానా అని చెప్పుకున్నారు. అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన బృందం అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టారని విమర్శలు గుప్పించారు. హిందూ దేవాలయాలపై దాడులు, హిందు విగ్రహాల కూల్చివేత ఘటనలు వెనుక టిడిపి కార్యకర్తలు ఉన్నారంటూ ఆయన విమర్శించారు. రథం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ShIRTT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour