Tuesday, 15 September 2020

కోచింగ్ , ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేకున్నా .. జేఈఈ మెయిన్స్ లో ఓ ఆదివాసీ బిడ్డ ప్రతిభ

అన్ని వసతులు సమకూర్చినా, తల్లిదండ్రులు పిల్లల చదువులపై ఎంత శ్రద్ధ పెట్టినా చాలా మంది విద్యార్థులు చదువులో రాణించలేక పోతున్నారు. పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోతున్నారు. కానీ ఒక ఆదివాసి బిడ్డ ఎలాంటి వసతులు లేకుండా, ఓ మారుమూల గ్రామంలో చదువుకొని ఎంతో ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ లో ప్రతిభ కనబర్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mpSTjE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour