Thursday, 10 September 2020

అద్దె బాకీ వివాదంలో జస్టిస్‌ కనగరాజ్‌- హైకోర్టు తీర్పుతో చెన్నైకు జంప్‌- సంబంధం లేదన్న ఈసీ..

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్ధానంలో వైసీపీ ప్రభుత్వం హడావిడిగా నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ హైకోర్టు తన నియామకం కొట్టేసిన తర్వాత తిరిగి చెన్నై వెళ్లిపోయారు. అంతవరకూ బాగానే ఉన్నా విజయవాడలో ఆయన తీసుకున్న ఫ్లాట్‌కు అద్దె మాత్రం కట్టలేదు. అందులో ఈసీ సమకూర్చిన ఫర్నిచర్‌ కూడా అలాగే ఉండిపోయింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour