Saturday, 26 September 2020

ఏపీలో పోలీసుల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్ ... డబ్బు కావాలంటూ మెసేజ్ పెడుతున్న సైబర్ నేరగాళ్ళు

సైబర్ నేరాలు ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాయి . సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు . ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా ఏపీలోనూ పోలీసులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్ళు పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2G9imxi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour