Tuesday, 15 September 2020

నూతన విద్యా విధానంపై సీఎం జగన్ రివ్యూ: పదో తరగతి పరీక్షల్లో మార్పు లేదు..

రాష్ట్రంలో నూతన విద్యా విధానం చట్టం అమలు, ప్రయోజనాలపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురాగా.. దానిపై సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iB4QRi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour