Sunday, 13 September 2020

అశ్వగంధ..చ్యవన్‌ప్రాశ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత ఏం చేయాలంటే? కేంద్రం కొత్త చిట్కాలు

న్యూఢిల్లీ: దేశంలోొ కరోనా వైరస్ రోజురోజుకూ చెలరేగిపోతోంది. వేల సంఖ్యలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. లక్షకు చేరువగా వెళ్లాయి. దేశవ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షలమందికి పైగా కరోనా పేషెంట్లు ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 35 లక్షల మందికి పైగా దీని బారిన పడి కోలుకున్నారు. ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ivXq1G
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour