Friday, 18 September 2020

వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ - దుష్యత్ రాజీనామాకు ఒత్తిడి - బీజేపీకి మరో షాక్ తప్పదా?

ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ తారా స్థాయికి చేరింది. పంజాబ్ లో బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ తమ నేత హర్ సిమ్రత్ కౌర్ చేత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించింది. ఈ ప్రభావం పంజాబ్ పొరుగు రాష్ట్రం హర్యానాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RE0Ofg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour