Thursday, 24 September 2020

కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చనిపోయాక అతని ఎడమ చేతికి ఉన్న రెండు ఉంగరాలు మాయమయ్యాయి. చివరి చూపు కోసం మార్చురీ వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించారు. అనంతరం ఆస్పత్రి భద్రతాధికారికి ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30nYAph
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour