Tuesday, 1 September 2020

ఆటవిక రాజ్యంగా ఏపీ- దళితులు, జర్నలిస్టులపై దాడులు- డీజీపీకి చంద్రబాబు లేఖ...

ఏపీలో గత ఏడాది కాలంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. గూండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతం సవాంగ్‌ కు చంద్రబాబు ఇవాళ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని తుని, నెల్లూరు, చీరాల తదితర
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour