ముంబై: దేశవ్యాప్తంగా ప్రకంపనలను రేపుతోన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ హైప్రొఫైల్ డెత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణించిన కేసులో ఇప్పటికే ఆయన స్నేహితురాలు నటి రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment