Wednesday, 9 September 2020

మరోసారి వైఎస్సార్‌ను స్మరించిన కేసీఆర్: నిండుసభలో: ఆరోగ్యశ్రీ ముందు ఆయుష్మాన్ దండగ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనకు రాజకీయ భేషజాల్లేవీ లేవని నిరూపించుకున్నారు. మరోసారి ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిండుసభలో వైఎస్సార్‌ను ఆయన స్మరించుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour