దివంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైసీపీకి ఎంతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ బంధం ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్తోనూ సాగింది. ముఖ్యంగా ఆరంభంలో బాలారిష్టాలను ఎదుర్కొన్న వైసీపీకి ప్రణబ్ రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక కూడా ఈ అనుబంధం అలాగే సాగింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment