Saturday, 26 September 2020

తెరపైకి కృష్ణ జన్మభూమి- మధుర కోర్టులో పిటిషన్‌- అయోధ్య విజయం స్పూర్తితో..

ఉత్తర్‌ప్రదేశ్‌లో దశాబ్దాల పోరాటం తర్వాత అయోధ్య రామజన్మభూమి యాజమాన్య హక్కులు పొంది రామమందిర నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే రాష్ట్రంలోని మధురలో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం ప్రారంభమైంది. ఈ మేరకు మధుర కోర్టులో శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ ఇవాళ పిటిషన్‌ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు తొలగించి 13.37 ఎకరాల స్ధలాన్ని కృష్ణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cvXSuT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour