Saturday, 26 September 2020

మాజీ ఏజీ దమ్మాలపాటిపై చీటింగ్‌ కేసు- ప్లాట్‌ పేరుతో మోసం- అడిగితే బెదిరింపులు

టీడీపీ హయాంలో అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ఏపీ ప్రభుత్వం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆయనపై అమరావతి భూముల ఇన్‌సైడర్‌ కేసును నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కేసు నమోదు చేసింది. అమరావతి భూముల విషయంలో ఏసీబీ కేసుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో తాజాగా మంగళగిరి పోలీసులు ఆయనతో పాటు మరికొందరిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hZL9Sc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour