Friday, 25 September 2020

ఆ గొంతు మూగబోయింది: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు..!

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గురువారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించారు. బాలును కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2G2k2bT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour