Saturday, 12 September 2020

జంతువులపై కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ సక్సెస్‌- భారత్‌ బయెటెక్‌ ప్రకటన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారికి అడ్డుకట్టే వేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాల ప్రకారం సాగుతున్న ఈ ట్రయల్స్‌ ఫలితాల కోసం ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా జంతువులపై కొన్ని నెలలుగా తాము నిర్వహించిన ట్రయల్స్‌ విజయవంతమైనట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour